ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గిరిజన గురుకులాల జోనల్ స్థాయి క్రీడలు షురువయ్యాయి. స్థానిక గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో శుక్రవారం పోటీలను ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు.
మావోయిస్టులు తమ సిద్ధ్దాంతాలను వీడి అజ్ఞా తం నుంచి బయటకు వచ్చి సామాన్య పౌరులు గా జీవించి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయా లని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.
కేంద్ర విద్యాశాఖ ఆగస్టు 25న ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపిక కాగా, సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌప�
పార్లమెంట్లో కేంద్రమంత్రే ఒప్పుకున్నరు ఇక్కడి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పాలన చూడండి.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజం కొత్త పి
Encounter | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు
మంగపేట;ములుగు జిల్లా మంగపేట సమీప గోదావరి నదిలో శుక్రవారం వెంకటేశ్వర్లు అనే జాలరికి భారీ చేప చిక్కింది. రోజు మాదిరిగానే నదిలో వల వేయగా చిన్న చేపలతోపాటు భారీ మీనం దొరికింది. బండ జెల్లగా పిలిచే ఈ చేప 62 కిలోల �
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెం
జయశంకర్ జిల్లాకు 151 యూనిట్లు మంజూరు యూనిట్ల ధర, నాణ్యతలో నిబంధనలు పాటించాలిమ కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి రూరల్, మే 19 : దళితబంధు యూనిట్ల గ్రౌడింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ �
వరికొయ్యలో పోషకాలు మెండు కాల్చితే పంటకు, భూమికి నష్టం భూసారంతో పాటు దిగుబడిపై ప్రభావం దీనికి తోడు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చితే సిరుల పంట ములుగు, మే 17 (నమస్తేతెలంగాణ): ‘వరి�
కాకతీయుల కాలంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందనేందుకు అనేక ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. శత్రువుల రాకపోకలను గుర్తించేందుకు గుట్టలు, కొండలపై నిర్మించిన అనేక సైనిక స్థావరాలు కొన్నిచోట్ల చెక్కుచెదర