two maoists killed in encounter in mulugu | ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. తెలంగాణ - ఛత్తీస్గఢ్కు సరిహద్దుల్లో ఉన్న వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్
ములుగు దవాఖానలో 365 రోజుల్లో 1,899 ప్రసవాలు 689 సాధారణ, 1,210 ఆపరేషన్లు నవంబర్లో అత్యధికంగా 215 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏడాదికి వందే.. జిల్లా వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రైవేట్తో పోల్చితే రూ.6 కోట్ల
రామగిరి, జనవరి 6: నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలంటే యంత్రా ల పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆర్జీ 3 జీఎం మనోహర్ అన్నారు. సీఎండీ ఆదేశాల మేరకు ఆయన ఏరియాలోని గనులను గురువారం సం దర్శించి ఉద్యోగులకు అవగా�
Medaram | తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే నెల ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు మేడారం మహా జాతర జరుగనున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్మం గళవారం మేడారంలో పర్
Identified of 13th century sculpture in Mulugu district | గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం పరిసరాల్లో 13వ శతాబ్దం నాటి పురాతన శిల్పంను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఆ విగ్రహాలు
Maoists | జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.
crime news | ఇసుక లారీ గొర్ల మంది పైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి 163 వద్ద జరిగింది.
Landmine | పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
Medaram jathara | ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ �
Omicron positive | జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్టులు చేయగా కరోనా పాజి�
Minister Satyavati Rathod | జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 12 గంటల వ్యవధిలోనే తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల దేవమ్మ కూతు