భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, దయాకర్రావు, సత్యవతి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, జనవరి 29 : మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 4ల�
స్థానిక డిమాండ్ మేరకు మంజూరు వంద మందికి దళితబంధు పథకం అమలు నోడల్ ఆఫీసర్గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నియామకం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పూర్తి ‘నమస్తే తెలం�
తాడ్వాయి, జనవరి28 : మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేం
Crime news | రూ. 90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్రోడ్డు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Minister Satyavathi Rathord | దేశంలోని నలుమూలల నుంచి వచ్చే మేడారం సమ్మక్క- సారక్క భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
కొత్త ఆలోచనలతో నూతన ఒరవడికి ఎస్సీఈఆర్టీ శ్రీకారం సైన్స్ ఉపాధ్యాయుల నుంచి పరిశోధన పత్రాలకు ఆహ్వానం వచ్చే నెల 2 వరకు గడువు ములుగుటౌన్, జనవరి 20 : కరోనా సెలవులతో ఇంటి వద్ద ఉంటున్న ఉపాధ్యాయులు తమ సృజనకు పదు
Mulugu Encounter | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక గ్రే హౌండ్ జవాన్ తీవ్రంగా
two maoists killed in encounter in mulugu | ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. తెలంగాణ - ఛత్తీస్గఢ్కు సరిహద్దుల్లో ఉన్న వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్