Maoists kill | ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్ను హతమార్చినట�
Leopard skin | అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిం�
Maoists | జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తున్న రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ స�
కల్వర్టుని ఢీకొట్టిన కారు | జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Medaram | మేడారం సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు.
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
మేడారం జాతర | ఆదివాసీ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
మావోయిస్టు పోస్టర్ల కలకలం | జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. గురువారం వెంకటాపురం మండలం కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి.
brutally murdered | వైకుంఠధామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామ వైకుంఠధామంలో గుర్తుతెలియని యువకుడు హత్యకు గ�
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం పెంపొందించుకొని సమాజానికి, ప్రభుత్వానికి దూరం తగ్గించేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మ�
నీతి ఆయోగ్ బృందం | జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటిస్తున్నది. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద నున్న హరిత గ్రాండ్ హోటల్కు చేరుకున్న బృందం సభ్యులు డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన న్యూట్�
శివాలయంలో చోరీ | జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామ శివాలయంలో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఆలయ తాళాలను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్ | జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామ శివారులో ఈ నెల 2వ తేదీన రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ను పోలీసులు అరెస్టు చేశారు.