crime news | ఇసుక లారీ గొర్ల మంది పైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి 163 వద్ద జరిగింది.
Landmine | పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
Medaram jathara | ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ �
Omicron positive | జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్టులు చేయగా కరోనా పాజి�
Minister Satyavati Rathod | జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 12 గంటల వ్యవధిలోనే తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల దేవమ్మ కూతు
Crime news | భార్య ఫిట్స్తో మృతి చెందగా..గంట వ్యవధిలోనే గుండెపోటుతో భర్త మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడులో చోటు చేసుకుంది.
Maoists kill | ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్ను హతమార్చినట�
Leopard skin | అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిం�
Maoists | జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తున్న రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ స�
కల్వర్టుని ఢీకొట్టిన కారు | జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Medaram | మేడారం సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు.
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
మేడారం జాతర | ఆదివాసీ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.