Tiger wandering | జిల్లాలోని తాడ్వాయి అడవులలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. సోమవారం పశువుల మేపేందుకు కామారం గ్రామ సమీపంలోని రాకాసి గుహల వద్దకు వెళ్ళిన ఇద్దరు పశువుల కాపర్లు, పశువులపై పెద్దపులి ద�
తాడ్వాయి: ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండలంలోని మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబ�
తాడ్వాయి: గ్రామాల్లో పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎఫ్ఆర్సి కమిటీ సమావేశానికి అడిషన�
Ramappa | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో ఫొటో ఎగ్జిన్ భిషన్ ప్రారంభమైంది. బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై పాలంపేటలోని రామప్పలో దేవాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
24 గంటల ఉచిత కరంట్ అందదు ఒకే దేశం..ఒకే మార్కెట్ ఏంటి..ఇదేమైనా అమెరికానా? ఇలాంటి చట్టాలతో బీహార్లో రైతే లేకుండా పోయాడు ‘రైతన్న’ సినిమా నేపథ్యం ఇదే సీఎం కేసీఆర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రపంచంలోన
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు సర్వం సిద్ధం 2051 మంది విద్యార్థులకు 10 కేంద్రాల ఏర్పాటు కొవిడ్ నిబంధనల మేరకు అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఒక ఫ్లయింగ్ స్కాడ్, రెండు సిట్టింగ్ స్కాడ్ల ఏర్పాటు పరీక్ష �
సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పోడు భూముల సమస్యపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం పాల్గొన్న సీఎం ఓఎస్డీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, పీసీసీఎఫ్ �
భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుగిరిజనులకు హక్కు పత్రాలు కల్పించనున్న ప్రభుత్వంఅధికారులు చిత్తశుద్ధితో పని చేయాలికలెక్టర్ కృష్ణ ఆదిత్యములుగు, భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమా
శాంతి కుమారి | పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కా
గట్టమ్మ తల్లి | కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు ఆయాలను దర్శించారు. ముందుగా గట్టమ్మ
మత్తెక్కేందుకు బోన్ఫిక్స్, పాలిగ్రిప్ వంటివి వినియోగం జోరుగా గంజాయి విక్రయాలు.. బానిసవుతున్న యువత బాధితుల్లో 12 నుంచి 22 ఏళ్లలోపు వారే అధికం సరిహద్దు రాష్ర్టాల నుంచి జయశంకర్ జిల్లాకు సరఫరా చెక్ పోస్ట
ములుగు జిల్లా వ్యాప్తంగా 1,79,818 మందికి కొవిడ్ టీకాలుఆరు గ్రామాల్లో 100 శాతం పూర్తిమరో వారంలో అందరికీ వేసేలా ప్రణాళికఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది33 కేంద్రాల ద్వారా సేవలుమెగా వ్యా�
ములుగుటౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోదాంలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
పండుగ రోజున గ్రామంలో 52 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి లబ్ధిదారుల్లో పట్టలేని ఆనందం పరకాల నియోజకవర్గానికి మరో1500 ఇండ్లు మంజూరు చేస్తాం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి