మునిగే ఉన్న లోలెవల్ కల్వర్టులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు చెరువులైన పంట పొలాలు కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి రాత్రివరకూ మరింత పెరిగే అవకాశం అప్రమత్తం చేస్తున్న అధి�
మంత్రి సత్యవతి రాథోడ్ | తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు, తెలంగాణ అభివృద్ధి పట్టనివాళ్లు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ను విమర్శిస్తే సహించం. పార్టీని విమర్శిస్తుంటే, అలాంటి వారికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స�
ఎమ్మెల్యే సీతక్క | ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని ఎటూర్నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఆమె పాల్గొన్నారు.
ఆదాయం పెంచడమే లక్ష్యంగా పథకం ఉచితంగా పరికరాలు, పనిముట్ల అందజేత 1800మందితో 90 గ్రూపుల ఏర్పాటు వృక్ష సంపద రక్షణలో భాగస్వామ్యం ఉత్పత్తులను బట్టి పరిశ్రమల స్థాపన ఏటూరునాగారం, సెప్టెంబర్ 11 : అంతరిస్తున్న జీవనాధ�
ములుగు, సెప్టెంబర్9(నమస్తేతెలంగాణ): గణపతి నవరాత్రుల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదే�
లక్నవరం | ములుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. కాగా, గోవ�
పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యంఅన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయంరాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్పార్టీ పటిష్టత కోసమే సంస్థాగత �
ఒకే చోట 200 అరుదైన మొకలు అతడి ఇల్లే ఒక వనం దేశ, విదేశాల నుంచి సేకరణ నాసా గుర్తించిన పది రకాల మొకలు ఇక్కడ స్పెషల్ ఇరవై ఏళ్లుగా పెంచుతున్న కొమ్మినేని రఘు శాయంపేట, సెప్టెంబర్ 5: రెండు, మూడు రకాల పూల మొక్కలను చూస�