మంత్రి ఎర్రబెల్లి | మహిళల కృషిని తెలిపే పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొ. సురేపల్లి సుజాత తాడ్వాయి జూనియర్ కళాశాల బాలికలకు అందించ�
ప్రభుత్వ కృషితో పెరిగిన పచ్చదనం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఆఫీసులు.. చిట్టడివిని తలపిస్తున్న ఎంపీడీవో కార్యాలయం ములుగురూరల్, అక్టోబర్10:సర్కారు బంగ్లాలు పచ్చని లోగిళ్లతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత
ఉచ్చుల ఆచూకీ కోసం జాగిలం ఇన్చార్జి డీఎఫ్వో శివ్అశీష్సింగ్ ములుగు, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అటవీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాల్లో వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడినా, వారికి ప్రజలు సహకర
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు బండారుపల్లిలో రూ.కోటి 40 లక్షల వ్యయంతో గిరిజన భవనం ఆరెకరాల స్థలంలో ఆడిటోరియం నిర్మాణం జిల్లాకు 11 అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్లు మంజూరు ములుగులో నిరుపయోగంగా ఉన్న అంబే�
పోడు సమస్య పరిష్కారంపై చిగురించిన ఆశలుఎకరం వరకు సాగు చేసినవారికి న్యాయంగిరిజనేతరుల సాగుపై ఉక్కుపాదంఅసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై గిరిజనుల్లో హర్షందరఖాస్తుల స్వీకారానికి త్వరలోనే శ్రీకారంఏజెన్�
Tiger mortality case: ములుగు జిల్లాలో పులి హత్యకు సంబంధించిన కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు గొత్తికోయలను ములుగు ఫారెస్ట్ అధికారులు
క్రైం న్యూస్ | కొంగల వాటర్ ఫాల్స్ వద్దగల ధూషాపాటి లొద్ది జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి హైదరాబాద్కు చెందిన రాహుల్ పెంట (23) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.
సబ్ సెంటర్లు ఇక పల్లె దవాఖానలు24 గంటలూ గ్రామాల్లో వైద్య సేవలుమెడికల్ ఆఫీసర్ల పేరుతో ఎంబీబీఎస్ వైద్యుల నియామకంవైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా డయాగ్నొస్టిక్ సెంటర్లు ములుగు, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ
ములుగు, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టుల పేరుతో వ్యాపారుల నుంచి చం దాలు వసూలు చేస్తున్న నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ డాక్ట ర్ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ తన కార్యాలయం
Mulugu | సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులోని దట్టమైన అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్పై ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం