24 గంటల ఉచిత కరంట్ అందదు ఒకే దేశం..ఒకే మార్కెట్ ఏంటి..ఇదేమైనా అమెరికానా? ఇలాంటి చట్టాలతో బీహార్లో రైతే లేకుండా పోయాడు ‘రైతన్న’ సినిమా నేపథ్యం ఇదే సీఎం కేసీఆర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రపంచంలోన
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు సర్వం సిద్ధం 2051 మంది విద్యార్థులకు 10 కేంద్రాల ఏర్పాటు కొవిడ్ నిబంధనల మేరకు అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఒక ఫ్లయింగ్ స్కాడ్, రెండు సిట్టింగ్ స్కాడ్ల ఏర్పాటు పరీక్ష �
సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పోడు భూముల సమస్యపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం పాల్గొన్న సీఎం ఓఎస్డీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, పీసీసీఎఫ్ �
భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుగిరిజనులకు హక్కు పత్రాలు కల్పించనున్న ప్రభుత్వంఅధికారులు చిత్తశుద్ధితో పని చేయాలికలెక్టర్ కృష్ణ ఆదిత్యములుగు, భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమా
శాంతి కుమారి | పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కా
గట్టమ్మ తల్లి | కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు ఆయాలను దర్శించారు. ముందుగా గట్టమ్మ
మత్తెక్కేందుకు బోన్ఫిక్స్, పాలిగ్రిప్ వంటివి వినియోగం జోరుగా గంజాయి విక్రయాలు.. బానిసవుతున్న యువత బాధితుల్లో 12 నుంచి 22 ఏళ్లలోపు వారే అధికం సరిహద్దు రాష్ర్టాల నుంచి జయశంకర్ జిల్లాకు సరఫరా చెక్ పోస్ట
ములుగు జిల్లా వ్యాప్తంగా 1,79,818 మందికి కొవిడ్ టీకాలుఆరు గ్రామాల్లో 100 శాతం పూర్తిమరో వారంలో అందరికీ వేసేలా ప్రణాళికఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది33 కేంద్రాల ద్వారా సేవలుమెగా వ్యా�
ములుగుటౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోదాంలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
పండుగ రోజున గ్రామంలో 52 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి లబ్ధిదారుల్లో పట్టలేని ఆనందం పరకాల నియోజకవర్గానికి మరో1500 ఇండ్లు మంజూరు చేస్తాం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | మహిళల కృషిని తెలిపే పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొ. సురేపల్లి సుజాత తాడ్వాయి జూనియర్ కళాశాల బాలికలకు అందించ�
ప్రభుత్వ కృషితో పెరిగిన పచ్చదనం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఆఫీసులు.. చిట్టడివిని తలపిస్తున్న ఎంపీడీవో కార్యాలయం ములుగురూరల్, అక్టోబర్10:సర్కారు బంగ్లాలు పచ్చని లోగిళ్లతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత
ఉచ్చుల ఆచూకీ కోసం జాగిలం ఇన్చార్జి డీఎఫ్వో శివ్అశీష్సింగ్ ములుగు, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని అటవీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాల్లో వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడినా, వారికి ప్రజలు సహకర