రామగిరి, జనవరి 6: నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలంటే యంత్రా ల పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆర్జీ 3 జీఎం మనోహర్ అన్నారు. సీఎండీ ఆదేశాల మేరకు ఆయన ఏరియాలోని గనులను గురువారం సం దర్శించి ఉద్యోగులకు అవగా�
Medaram | తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే నెల ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు మేడారం మహా జాతర జరుగనున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్మం గళవారం మేడారంలో పర్
Identified of 13th century sculpture in Mulugu district | గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం పరిసరాల్లో 13వ శతాబ్దం నాటి పురాతన శిల్పంను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఆ విగ్రహాలు
Maoists | జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.
crime news | ఇసుక లారీ గొర్ల మంది పైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి 163 వద్ద జరిగింది.
Landmine | పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
Medaram jathara | ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ �
Omicron positive | జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్టులు చేయగా కరోనా పాజి�
Minister Satyavati Rathod | జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 12 గంటల వ్యవధిలోనే తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల దేవమ్మ కూతు
Crime news | భార్య ఫిట్స్తో మృతి చెందగా..గంట వ్యవధిలోనే గుండెపోటుతో భర్త మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడులో చోటు చేసుకుంది.
Maoists kill | ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్ను హతమార్చినట�
Leopard skin | అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిం�
Maoists | జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తున్న రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ స�