ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జరిగింది.
పండుగ రోజున గోదావరిలో పుణ్యస్నానం కోసం వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివా రం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై �
ములుగు : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. మంగపేట మండల పరిధిలో పాకాల కొత్తగూడ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మంగపేట అటవీ రేంజ్ పరిధిలో అడవులను ఆనుకొన
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయ సమీపంలోని ములుపు వద్ద 163వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృత�
మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈమేరకు పలువురు అధికారులను వారు సన్మా
గద్దెలపై కొలువుదీరిన తల్లుల దర్శనం కోసం తరలివచ్చిన వారితో మేడారం శుక్రవారం జనసంద్రాన్ని తలపించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు.
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని, మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు.
మేడారం సమ్మక్క - సారల మ్మ మహాజాతరను కుటుంబ పండుగగా భావించి వైద్యసేవ లు అందించాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు అన్నారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం మహాజాతరలో భాగంగ�
వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులతో మేడారం సోమవారం కోలాహలంగా మారింది. జంపన్నవాగు, తల్లుల గద్దెల ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ పరిసరాల్లోనే విడిది �
ములుగు : జిల్లాలో మావోయిస్టులను హతమార్చేందుకు అమర్చిన మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాజేడు మండలం పె�
ముందస్తు మొక్కులతో మేడారం భక్తజనంతో పోటెత్తుతోంది. ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రద్దీ ఎక్కువ ఉంటుండగా జనవరి 15 నుంచి ఇప్పటివరకు వనదేవతలను దర్శించుకున్న వారి సంఖ్య 40లక్షలకు చేరింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు యేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది.