ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో జాతీ య రహదారి (ఎన్హెచ్)పై ఉన్న కెనాల్ బ్రిడ్జి కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్న ది.
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర
ములుగు జిల్లా ఎటూరునాగారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక కాన్వాయ్ని కొండాయి గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లి (కొత్తపేట)కి చెందిన ముత్తినేని సదాశివరావు(45) అనే రైతు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సదాశివరావుకు వారం క్రితం జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆర్�
స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసింది.
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
ములుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, అన్ని అర్హతలున్నా తనకు ఇంటి కేటాయింపులో తీర�
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పి. శబరీశ్కు బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేశ్ శనివారం ఫిర్యాదు చేశారు. అశోక్ కొన�
Mulugu | మందుపాతర(ప్రెజర్ బాంబు) పేలి గిరిజనుడికి గాయాలైన ఘటన శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెం-చెలిమెల గుట్టల్లోని అటవీ ప్రాంతంలో జరిగింది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు మహూర్తం ఖరారైంది. ఈమేరకు బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మ ండలం మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్
జ్వరంతో వివాహిత మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి బం ధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మడిపోజు స్ర వంతి (20) భర్త బాలుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్�
ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల బంద్ పిలుపు నేపథ్యంలో ములుగులోని ఏజెన్సీ ప్రాంతం నిర్మానుష్యంగ�