ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ పనులను శనివారం పురావస్తు శాఖ అధికారులు పూర్తిచేశారు. గర్భాలయంలో అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్లేందుకు ఐదు రోజ�
ప్ర పంచ వారసత్వ కట్టడం రామప్పను శనివారం వియత్నాం దేశానికి చెందిన 26 మంది సందర్శించారు. ఆదేశ ఉన్నతాధికారులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, జర్నలిస్టులు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ �
రామప్ప శిల్పకల అత్యద్భుతమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ అ�
పుష్య బహుళ అమావాస్య జాతరతో శుక్రవారం సిరిసిల్ల మానేరుతీరం భక్తజనసంద్రంగా మారింది. వాగును ఆనుకొని ఉన్న గంగాభవానీ, మడేలేశ్వరస్వామి, రామప్ప ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
: త్వరలో రామప్ప ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి అన్నారు. మంగళవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
యువతకు ఉపాధి మార్గాలను చూపుతూ ప్రజలకు భరోసా కల్పించేలా పాలన కొనసాగి స్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం ములుగులో సఖీ కేంద్రం ప్రాంగణం�
Hyderabad to Kaleshwaram Package Tour | ఈ వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.
రాష్ట్రాల మధ్య సాంసృతిక మార్పిడిని ప్రోత్సహించేందుకే భారత ప్రభుత్వం యువ సంఘం కార్యక్రమం చేపట్టింద ని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.
World Heritate Day |ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురసరించుకొని హెరిటేజ్ తెలంగాణ శాఖ, ములుగు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘శిల్పం, వర్ణం, కృష్ణం - సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో వరల్డ్ హెరిటేజ్ డే మెగా వేడుకలన�
ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్ర�