యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రోజు రోజుకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగా విస్తృత ప్రచారం కల్పించేలా, రామప్ప రూట్ను తెలియజేసేలా ములుగు (Mulugu) జిల్లా అధికార యం�
తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదకు ప్రతీక రామప్ప ఆలయం. అక్కడి స్తంభాలపై చెక్కిన మహిళల శిల్పాలు అద్వితీయమైన స్థానిక సంస్కృతికి అద్దం పడుతాయి. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వనితల రూపురేఖా విన్యాసాలు ఆ బొమ్మ�
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన యువతులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఒక బృందం వేయి స్తంభాల గుడిని, ఖిలా వరంగల్ను సందర్శించింది.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టింది.
సంప్రదాయ చీరకట్టులో.. పట్టు పరికిణీల్లో తెలుగుదనం ఉట్టిపడే సంప్రదాయ వేషధారణలో హొయలు పోతూ సుందరీమణులు మెరిసిపోయారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా మిస్ట్ వరల్డ్ కాంటెంటెస్టల్లో బుధవారం ఒక బృందం వేయిస్తంభా�
రామప్ప దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, అద్భుతమైన శిల్పకళకు నెలవైన ప్రపంచ వారసత్వ కట్టడమున్న ప్రాంతంలో ఓపెన్కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని జాగృతి అధ్
MLC Kavitha | ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
Peddi Sudarshan Reddy | కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది
ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆధ్యాత్మిక కేంద్రాలతో ములుగు జిల్లా పర్యాటక పరంగా పరిఢవిల్లుతున్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత దేశ, విదేశాల సందర్శకులను కట్టిపడేస్తున్నది. దీంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పె�
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కాళేశ్వరం, రామప్ప ఆలయాల్లో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్ను మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. యునెస్కో ఇండియా ఐకోమస్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, భారత పురావ�
ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచిన రామప్ప ఆలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇప్పుడు మానవ ముప్పును ఎదుర్కొంటున్నది. సింగరేణి కాలరీస్ కొత్తగా రామప్ప ఆలయం సమీపంలో ఓపెన్ కాస్టు మైనింగ్ను మొదలుపె
రామప్ప ఆలయం అనగానే గుర్చుకొచ్చేది ఓరుగల్లు.. అనేక పర్యాటక ప్రాంతాలతో అలరారుతూ విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ ‘కాకతీయ సామాజ్య్రం’లో రామప్ప ఆలయానికే కాదు, దాని దరిదాపులో ఉన్న రామప్ప చెరువు, లక్నవ