Hyderabad to Kaleshwaram Package Tour | ఈ వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.
రాష్ట్రాల మధ్య సాంసృతిక మార్పిడిని ప్రోత్సహించేందుకే భారత ప్రభుత్వం యువ సంఘం కార్యక్రమం చేపట్టింద ని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.
World Heritate Day |ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురసరించుకొని హెరిటేజ్ తెలంగాణ శాఖ, ములుగు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘శిల్పం, వర్ణం, కృష్ణం - సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో వరల్డ్ హెరిటేజ్ డే మెగా వేడుకలన�
ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్ర�
Ramappa | యునెస్కో వారసత్వ సంపద రామప్ప దేవాలయంలో మంగళవారం ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలకు నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించి అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ డ
ఇన్నేండ్లూ శిలగానే ఉన్న శిల్పం, ఇప్పుడు తనివితీరా నాట్యమాడుతున్నది. ఇక్కడి రాళ్లల్లో ఉన్న సప్తస్వరాలు ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్నాయి. తేలియాడే గుణంతో గోపురాన్ని నిలబెట్టిన ఇటుకలు, ఇప్పుడు నిజమైన
వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో ఈ నెల 18న వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
MLC Kavitha | ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి
రామప్ప ఆలయ నిర్మాణం, శిల్ప సంపద అద్భుతం.. అపూర్వమని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి�