ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి దౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్న నేపథ్యంలో అపూర్వ స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా అధికార యంత్రాంగం �
మండలంలోని పాలంపేటలో యునెస్కో గుర్తిం పు పొందిన రామప్ప ఆలయ సందర్శనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కృష్ణ అదిత్య తెలిపారు. సోమవారం రామప్పలో �
Ramappa | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28వ తేదీన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. రామప్పను సందర్శించేందుకు
కాకతీయుల కళా వైభవం, సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు రామప్ప ఆలయం. గత పాలకుల నిర్లక్ష్యంతో నాటి ఘనకీర్తి మరుగునపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల పునరుద్ధరణకు శ్రీ�
unesco world heritage site | ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని బుధవారం ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సందర్శించారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గైడ్ ద్వారా �
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
రామప్ప చరిత్ర విశిష్టత, కట్టడం ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెం పొందించుకోవాలని కలెక్టర్ కృష్ణ అదిత్య అన్నారు. మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రైతువేదికలో బుధవారం 2డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రా�
కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
వెంకటాపూర్, జూలై 17: మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు సందర్శించారు. ఆలయంలోని రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థ
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పైకప్పు నుంచి ఒక చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. రామప్ప ఆలయం గర్భ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తింపు పొందిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
హైదరాబాద్ : దేశ వారసత్వ సంపదకు ప్రతీకగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని హంగులతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసి పరిరక్షించాలని పర్�