నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను సైతం అద్దంలా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ న్యూప్రేమ్నగర్ లింగారావుగల్లీలో
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
ర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో 23 గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నగరాభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ అంతర్గత రహదారులకు ప్రాధాన్యతనిస్తోంది. పలు బస్తీలు, కాలనీలను ప్రధాన రహదారికి కలుపుతూ కనెక్టింగ్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే పలు �
పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 24వ వార్డులో రూ.40లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, రూ.20ల