సర్కారు బడులను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక బసవ సేవా సదన్లో టీచింగ్, లెర్న
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను సైతం అద్దంలా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ న్యూప్రేమ్నగర్ లింగారావుగల్లీలో
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
ర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో 23 గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నగరాభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ అంతర్గత రహదారులకు ప్రాధాన్యతనిస్తోంది. పలు బస్తీలు, కాలనీలను ప్రధాన రహదారికి కలుపుతూ కనెక్టింగ్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే పలు �