ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రంగారెడ్డి జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.42 కోట్ల 96 లక్షలు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్' కార్యక్రమం లో భాగంగా బుధవారం ఉదయం ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మున్సిపాలిటీలోని 6వ వార్డులో పర్యటించారు. కాలనీలో ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగు తూ ప్రజల సమస్యలు అడి�
భువనగిరి మున్సిపాలిటీ పురోగతిలో పరుగులు పెడుతున్నది. ఇప్పటి వరకు రూ.52 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పట్టణంలో రూ.18 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్లోని రతన్నగర్లో రూ. 15లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ సంగీత గౌరీశంకర�
ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఉప్పల్ డివిజన్లోని విజయపురికాలనీలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
సర్కారు బడులను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక బసవ సేవా సదన్లో టీచింగ్, లెర్న