నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిల�
గిరిజన గ్రామాలన్ని అటువైపే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున ఉన్న 15 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇప్పటివరకు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఆ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావాలంటే నరకం కనిపించేది.
గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలోనే తండాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. గురువారం ఆయన మండలంలోని సుద్దులం తం �
‘పల్లె ప్రగతి’తో పెండ్లిమడుగు అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ప్రతి నెలా వస్తున్న రూ.60,993 ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం అందుబాటులో
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పన�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హుస్నాబాద్కు మహర్దశ పట్టింది. గడిచిన మూడేండ్లలో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాలనీలు సైతం నేడు అభివృద్ధి చెందాయి.
మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. అందుకోసం కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్లను పునరుద్ధరిస్తున్నది. అలాగే అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర�
బాగ్అంబర్పేట డివిజన్ నందనవనంలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందు లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయ్యాయి.