రాష్ట్రంలో మరో 20 ఏండ్లు బీఆర్ఎస్దే అధికారమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.3.70కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, కట్టు కాల్�
నగర అభివృద్ధిపై మేయర్ వై సునీల్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. అలాగే, అన్ని డివిజన్లల�
ఉమ్మడి రాష్ట్రంలో పట్టిన ‘దారి’ద్య్రం.. స్వపరిపాలనలో తొలగిపోయింది. మెరుగైన రవాణా వ్యవస్థతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్న స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ. వేల కోట్ల నిధులు వెచ్చించ�
గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, బల్దియా పరిధి లో ప్రధాన రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్లకు కొత్త వైభవం వచ్చింది. ఎటుచ�
గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో �
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది నందిగామ మండలంలోని కన్హా గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 225 పనులు పూర్తికాగా, మరో 240 పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల
జాతీయ ఉపా ధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈజీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని �
నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పక్కా రహదారుల నిర్మాణంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఏ వీధిలోనైనా ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సీసీ, బీటీ రహదారులపై ప్రయాణం చేసేలా న�
అది మారుమూల నియోజకవర్గం, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో జుక్కల్ నియోజకవర్గం పేరు చెప్పగానే ఎస్సీ నియోజకవర్గం.. అభివృద్ధి అంతంత మాత్రమే.. గ్రామాలకు రహదారులు లేవు.
అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. రూ.25లక్షల నిధులతో నిర్మించిన నక్కల �