రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివా ళా తీసిందని, ఎన్ని జోడో యాత్రలు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో బొందపెట్టారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిచే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. గత తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్టులను నిర్మ�
ఎక్కడో విసిరేసినట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు, వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం. తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు, ఊరికి వెళ్లాలంటే కిలో మీటర్ల కొద్దీ చెమటలు కక్క
ఇరుకిరుకు రోడ్లు.. అడుగడుగునా గుంతలు.. బురద.. దుమ్ము.. చిరు జల్లులకే ఉప్పొంగే వాగులు.. స్తంభించే జనజీవనం.. సమైక్య పాలనలో ఇలా దశాబ్దాల పాటు ‘దారి’ద్య్రం వెంటాడింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం �
కరీం‘నగరాన్ని’ మరిం త సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ
పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్న సారపాకలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో పల్లెల రూపురేఖలు మారాయి. గడిచిన ఏడేండ్లలో వికారాబాద్ జిల్లాలోని గ్రామాలాభివృద్ధికి రూ.574 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిం
గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే మంజూరు చేస్తూ రోడ్ల విస్తరణకు సహకరిస్తున్నది. తాజాగా ఆలేరు నియోజకవర్గంలో 9 రహదారుల న
ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్న పూర్ణకాలనీ
రాష్ట్రంలో మరో 20 ఏండ్లు బీఆర్ఎస్దే అధికారమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.3.70కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, కట్టు కాల్�
నగర అభివృద్ధిపై మేయర్ వై సునీల్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. అలాగే, అన్ని డివిజన్లల�