నూతంగా ఏర్పడ్డ మక్తల్ మున్సిపాలిటీని జిల్లాలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్ద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సీసీరోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మండలంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రోడ్లు శరవేగంగా స�
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసం వద్
ఇన్నేళ్లు వరంగల్ తూర్పు ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఏ సెంటర్లోనైనా సిద్ధమేనని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
కీసరలోని పలు కాలనీల్లో మౌలిక వసతులు లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో మట్టి రోడ్లు ఉండడంతో వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తున్నది. కీసరలో శ్రీ రామలింగేశ్వరకాలనీ,
రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు.