బాగ్అంబర్పేట డివిజన్ నందనవనంలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందు లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయ్యాయి.
మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కోట్ల నిధులు కేటాయించి, స్థానికంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తడిగా మారే మట్టిరోడ్లు, పెద్ద పెద్ద గోతులతో ప్రయాణించాలంటేనే నరకప్రాయంగా ఉన్న వీధులు, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీర�
రూ.150 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మండలంలోని రుద్రగూడెంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు పనులను శనివారం ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, అనుబంధ గ్రామం నారాయణ్దాస్గూడలో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసుకొని అ�
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం రామంతాపూర్ డివిజన్లోని ప్రగతినగర్, ఓల్డ్ రామంతాపూర్ కాలనీలలో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్�
వరంగల్ తూర్పులోని 12, 13 డివిజన్లలో ఉన్న దేశాయిపేటలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. దేశాయిపేటలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి, �
నగరానికి కూత వేటు దూరం లో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో గోపులారం గ్రామం ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమల చేస్తున్నది. లక్షల నిధులను గ్రామాల�