మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కోట్ల నిధులు కేటాయించి, స్థానికంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తడిగా మారే మట్టిరోడ్లు, పెద్ద పెద్ద గోతులతో ప్రయాణించాలంటేనే నరకప్రాయంగా ఉన్న వీధులు, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీర�
రూ.150 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మండలంలోని రుద్రగూడెంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు పనులను శనివారం ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, అనుబంధ గ్రామం నారాయణ్దాస్గూడలో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసుకొని అ�
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం రామంతాపూర్ డివిజన్లోని ప్రగతినగర్, ఓల్డ్ రామంతాపూర్ కాలనీలలో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్�
వరంగల్ తూర్పులోని 12, 13 డివిజన్లలో ఉన్న దేశాయిపేటలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. దేశాయిపేటలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి, �
నగరానికి కూత వేటు దూరం లో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో గోపులారం గ్రామం ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమల చేస్తున్నది. లక్షల నిధులను గ్రామాల�
మెదక్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై మెదక్ కలెక్టర్ ఎస్. హరీశ్ ఏజెన్సీ నిర్వాహకులు, ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తండాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. తండాల అభ్యున్నతికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పనులు జోరుగా సాగుతున్న