సంక్షేమం. అభివృద్ధి తెలంగాణ సర్కారుకు రెండు కండ్లలాంటివని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రతిపల్లెలో సకల సౌకర్యాలు కల్పిం చి పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటి�
మూడుచింతలపల్లి మండలం అద్రాస్పల్లి గ్రామంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పర్యటించారు. వారం రోజుల కిందట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుడు భాస్కర్ ఇంటిని శుక్రవారం పరిశీలించారు.
అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రోడ్లు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంద ని భావించి రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర
మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రూప్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని బీల్యాతండా ఇది. ఈ తండాకు 148 ఏండ్ల చరిత్ర ఉన్నది. 84 ఇండ్లు, 400 జనాభా. ఎంతో మంది నాయకులు దేశాన
సమైక్య రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా ఉన్న భూపాలపల్లి స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడంతో పాటు జిల్లా కేం ద్రంగా రూపాంతరం చెందింది. తొమ్మిదేళ్ల లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయి
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మీదుగా వెళ్తుండగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కేశవరం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను పరిశీలించారు. స్వయంగా వాటి స్థితిగత
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మ�
తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు �
కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్ప�
గిరిజనాభ్యుదయానికి చేయూతనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశంసించారు. పోడు భూములకు పట్టాలు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం వరకు పె
నాడు సమైక్య పాలకుల హయాంలో పల్లెలు కనీస వసతులకు నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాగునీటి కొరత, గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు వంటి సమస్యలతో నిత్యం నరకయాతనపడేవారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ సుపరిపాలనల
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నదని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని నాగారంలో నర్సంపేట ఎమ్మెల్�
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. వానకాలం వస్తున్నందున అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.