దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది.. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నది. నియోకవర్గంలోని
రామగుండం నియోజకవర్గంపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టిసారిస్తున్న సీఎం కేసీఆర్, మరోసారి తన మమకారాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో పలు నిర్మాణాలు, అభివృద్ధి పనుల కోసం 54.10 కోట్లు మంజూరు చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన వరంగల్ నగరానికి తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తె�
సమైక్య పాలనలో అధ్వానంగా ఉన్న పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో సకల వసతులు అందుబాట�
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని మునీరాబాద్, పూడూర్, రాజబొల్లారం, రాజబొల్లారం తండా పంచాయతీల
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నాని అందులో భాగంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు.
నల్లకుంట డివిజన్ నర్సింహబస్తీని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రూ.73 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్�
కాలనీలు, బస్తీల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా గురువారం 97వ రోజు ఎమ్మెల్యే వివేకా నంద్ .. సూరారం డివిజన్లోని విశ్వకర
నియోజకవర్గంలో అభివృ ద్ధి జరగని గ్రామం లేదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, యాదవ సంఘం, సేవాలాల్ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంట గ్రామంలో మంత్రి మల్లారెడ్డి పలు కాలనీల్లో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలను అడిగ�
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష
నాటి పాలనలో చినుకుపడితే వణికిపోయిన కరీంనగరం, ఇవాళ భారీ వర్షాలు ముంచెత్తినా సురక్షితంగా బయటపడింది. ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తినా వెంటనే తేరుకున్నది. వర్షపు నీరు ఏరులై పారినా డ్రైనేజీల గుండా సాఫీగా �
భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్