తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవర్గంలోని తూప్రాన్ గణనీయమైన పురోగతి సాధించింది.
రామాయంపేట మున్సిపల్లోని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 9కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 2, 3, 4, 5, 8, 9, 10, 11 వార్డులకు ఒక్కో వార్డులోని అభివృద్ధి
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల �
మహబూబాబాద్లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర
న్యాల్కల్ : గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని న్యామతాబాద్, గుంజేటి, ముంగి, న్యాల్కల్, అత్నూర్ గ
జీడిమెట్ల, జులై 8 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్లో రూ.38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీస�
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప�
రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తో�
కొత్తూరు, ఏప్రిల్ 6: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అందులో భాగంగా నియోజకర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చై
సీఎం కేసీఆర్తోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా
కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం రాష్ట్ర సర్కారుపై విమర్శలను తిప్పికొట్టాలి రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ధర్మారం మండలం పత్తిపాకలో పార్టీ శ్రేణులతో సమావేశం ధర్మారం, మార్చి 25
డివిజన్లో పర్యటించిన విప్ గాంధీ శేరిలింగంపల్లి, మార్చి 25 : సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శేరిల