పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 24వ వార్డులో రూ.40లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, రూ.20ల
తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవర్గంలోని తూప్రాన్ గణనీయమైన పురోగతి సాధించింది.
రామాయంపేట మున్సిపల్లోని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 9కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 2, 3, 4, 5, 8, 9, 10, 11 వార్డులకు ఒక్కో వార్డులోని అభివృద్ధి
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల �
మహబూబాబాద్లో సకల హంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద ఎన్హెచ్ 365 పక్కనే 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.54 కోట్లతో కలెక్టరేట్ భవనాన్ని నిర
న్యాల్కల్ : గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని న్యామతాబాద్, గుంజేటి, ముంగి, న్యాల్కల్, అత్నూర్ గ
జీడిమెట్ల, జులై 8 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్లో రూ.38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీస�
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప�
రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తో�