ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు న
నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులన�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
బొంరాస్పేట : మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, మూడు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు రూ. 5లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గు�
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�
కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్�