Minister Niranjan Reddy | గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. శుక్రవారం టెలికాన్ఫెరెన్సులో పంచాయతీ రాజ్ అధిక
పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేందుకు శనివారం రానున్నట్లు చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ. కుమార్ తెలిపారు. �
మహేశ్వరం : రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మన్సాన్పల్లిలో రూ.1.50 కోట్ల�
చంపాపేట : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో బాగంగానే బుధవారం చంపాపేట డివిజన్ పర�
construction of CC roads | రూ.1కోటి 69 లక్షలతో గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన, నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామంలను ప్రారంభించారు.
ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు న
నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులన�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
బొంరాస్పేట : మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, మూడు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు రూ. 5లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గు�
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�