చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
బొంరాస్పేట : మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు, మూడు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు రూ. 5లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గు�
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�
కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్�