కందకం స్థలంలో మోడ్రన్ మార్కెట్ ఏర్పాటు వనపర్తిలో ఒకే చోట కూరగాయలు, మటన్, చికెన్ విక్రయాలు మొదటి విడుతలో రూ.1.26 కోట్లతో 25 షాపులు పూర్తి నిర్మాణ దశలో 143 దుకాణాల పనులు వనపర్తి, మార్చి 23 : వనపర్తి పట్టణంలోని గా
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి మండలంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీలకతీతంగా పథకాలు అందించాలి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం నర్వ, మార్చి 18 : మండలంలోని 19 గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చి�
నల్లగొండ : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం దేవరకొండ మండల పెద్ద త�
కోహీర్, ఫిబ్రవరి10 : ప్రజల అవసరార్ధం ఆయా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పంచాయతీ రాజ్ శాఖాధికారులు, సర్పంచులను ఆదేశి�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు గురువారంనకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కేనపల్లి గ్రామంల
Minister Niranjan Reddy | గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. శుక్రవారం టెలికాన్ఫెరెన్సులో పంచాయతీ రాజ్ అధిక
పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేందుకు శనివారం రానున్నట్లు చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ. కుమార్ తెలిపారు. �
మహేశ్వరం : రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మన్సాన్పల్లిలో రూ.1.50 కోట్ల�
చంపాపేట : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో బాగంగానే బుధవారం చంపాపేట డివిజన్ పర�
construction of CC roads | రూ.1కోటి 69 లక్షలతో గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన, నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామంలను ప్రారంభించారు.
ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు న
నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులన�