mlc kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి వివరణ తీసుకున్నారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో
Kunamneni Sambasiva Rao | ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరుపుతున్నట్లుగా లేదన్న�
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సీబీఐ అధికారులు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఆయా తేదీల్ల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తూ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్న తీరుపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరుగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిమాం�
MLC Kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని
తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగడతామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన క్యాదర్శి కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, నిందితుల జాబితాలోనూ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ను �
నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావుకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీబీఐ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును గత
ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీని, ఫిర్యా దు ప్రతులను తనకు అందించాలని ఆమె సీబీఐని కోర
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము తప్పు చేయలేదని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తమ సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారని త�
MLC Kavitha | ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రేమేందర్రెడ్డి