MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ను �
నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావుకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీబీఐ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును గత
ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీని, ఫిర్యా దు ప్రతులను తనకు అందించాలని ఆమె సీబీఐని కోర
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము తప్పు చేయలేదని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తమ సమాధానాలతో సీబీఐ అధికారులు సంతృప్తి చెందారని త�
MLC Kavitha | ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రేమేందర్రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల్ల�
బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన 10 మందికి సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జైలు శిక్ష ఖరారు చేశారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయి 2013లో అప్పటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సికింద్రాబాద్ బ్రాంచ్ సీ�
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�