బ్యాంకుల కన్సార్టియంను రూ.4 వేల కోట్లకుపైగా మోసగించారన్న ఆరోపణలపై అభిజీత్ గ్రూపునకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చర్ను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది.
కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక సీబీఐ,ఈడీ.ఐటీ దాడులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన స
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ ద
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరు�
ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక బలమైన కుట్ర దాగి ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆదివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరపాలని అన్న�
బీజేపీ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇర�
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.