కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల్ల�
బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన 10 మందికి సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జైలు శిక్ష ఖరారు చేశారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయి 2013లో అప్పటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సికింద్రాబాద్ బ్రాంచ్ సీ�
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు.
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్�