దేశ రాజ్యాంగ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఈడీ, సీబీఐ, ఐటీని ‘త్రిశూలం’గా ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు.
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్�
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు
ప్రధాని ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలో, అనుమతులో, కొత్త ప్�
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి వచ్చినవారు ‘వింటే గోడి (మాతో సఖ్యత) లేదంటే ఈడీ’ అంటూ నిస్సిగ్గుగా తమ విధానాన్ని ప్రకటించారు. దేశంలో అక్రమ ధన ప్రవాహాన్ని అరికట్టే సమున్నత లక్ష్యంతో ఏర్పాటైన ఎన్ఫోర్స�
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.