‘ప్రజా జీవితంలోకి రావడం, మంత్రి అవడమే నా తప్పు అయింది. లేకుంటే నాపై ఎలాంటి కేసులు ఉండేవి కావు’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్ని సిటీ సివిల్కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన బీజేపీ, హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయడం లేదా
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగ
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.
IRCTC Scam | ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ను రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే, బహిరంగంగా మాట్లాడే సమయంల
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ సోమవారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సమన్లపై సిసోడియా స్పందించారు. తాను కేంద్�
ఈడీలు, సీబీఐలు బ్రిటిష్ నల్ల చట్టాల మాదిరిగా దేశంలో దాడులు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు.
Raj Kundra | ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి లేఖ రాశారు. పోర్నోగ్రఫీ కేసులో తాను నిర్దోషినని పేర్కొన్న కుంద్రా.. ముంబై క్రైమ్ బ్రాం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
Operation Megha Chakra; ఆపరేషన్ మేఘచక్రలో భాగంగా ఇవాళ సీబీఐ 56 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. చైల్డ్ పోర్నోగ్రఫీతో లింకు ఉన్న రెండు కేసుల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 19 రాష్ట్రాలు, యూటీల్లో ఈ తనిఖీల�