భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు
ప్రధాని ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలో, అనుమతులో, కొత్త ప్�
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి వచ్చినవారు ‘వింటే గోడి (మాతో సఖ్యత) లేదంటే ఈడీ’ అంటూ నిస్సిగ్గుగా తమ విధానాన్ని ప్రకటించారు. దేశంలో అక్రమ ధన ప్రవాహాన్ని అరికట్టే సమున్నత లక్ష్యంతో ఏర్పాటైన ఎన్ఫోర్స�
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
‘ప్రజా జీవితంలోకి రావడం, మంత్రి అవడమే నా తప్పు అయింది. లేకుంటే నాపై ఎలాంటి కేసులు ఉండేవి కావు’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్ని సిటీ సివిల్కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన బీజేపీ, హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయడం లేదా
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగ
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.
IRCTC Scam | ఐఆర్సీటీసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బెయిల్ను రద్దు చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే, బహిరంగంగా మాట్లాడే సమయంల
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ సోమవారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�