శాసనసభ నియామకాల్లో భారీగా అక్రమాలు రాజకీయ నేతల బంధువులకు ఉద్యోగాలు సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ డెహ్రాడూన్, ఆగస్టు 29: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో స్కామ్ల మీద స్కామ్లు బయటపడుతున్నాయి. సబ్ఆర్డి�
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో బీహార్లో సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని ఉపసంహరించుకోవాలని మహాగట్ బంధన్ పార్టీల నేతలు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే
దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేపట్టవు? పోర్టుల యజమానులపై చర్యలేవీ? ప్రధాని మోదీ మౌనమెందుకు? నిలదీసిన ప్రతిపక్షం అహ్మదాబాద్, ఆగస్టు 22: గుజరాత్లో గత ఐదేండ్లలో 2.5 లక్షల కోట్ల విలువైన డ్�
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రగడపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని కాషాయ నేతలు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ
ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల కుంభకోణం : సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సి�
Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని అందులో పేర్కొన్నది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 20: నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ లేదా ఈడీ మరో 3-4 రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిప
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలో..
న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �