Moloy Ghatak | పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ (Moloy Ghatak) ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను
గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై, పార్టీలపై ప్రతి చిన్న విషయానికీ దర్యాప్తు సంస్థల ద్వారా వెంటబడి వేధించే కేంద్ర సర్కారు తమ పార్టీ పాలన
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్ను ఇవాళ సీబీఐ ఓపెన్ చేసింది. ఘజియాబాద్లోని సెక్టర్ 4 వసుంధరలో ఉన్న పంజాబ్ జాతీయ బ్యాంక్లో సిసోడియాకు లాకర్ ఉంది. అయితే ఢిల్లీ ఎక్స�
శాసనసభ నియామకాల్లో భారీగా అక్రమాలు రాజకీయ నేతల బంధువులకు ఉద్యోగాలు సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ డెహ్రాడూన్, ఆగస్టు 29: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో స్కామ్ల మీద స్కామ్లు బయటపడుతున్నాయి. సబ్ఆర్డి�
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో బీహార్లో సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని ఉపసంహరించుకోవాలని మహాగట్ బంధన్ పార్టీల నేతలు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే
దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేపట్టవు? పోర్టుల యజమానులపై చర్యలేవీ? ప్రధాని మోదీ మౌనమెందుకు? నిలదీసిన ప్రతిపక్షం అహ్మదాబాద్, ఆగస్టు 22: గుజరాత్లో గత ఐదేండ్లలో 2.5 లక్షల కోట్ల విలువైన డ్�
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రగడపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని కాషాయ నేతలు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ
ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల కుంభకోణం : సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సి�