న్యూఢిల్లీ: వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సీబీఐ విప్పింది. ఈ కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్య
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో కొందరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేదో సినిమాలో చూపించినట్లు.. అభ్యర్థి బదులుగా వేరేవాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లాడు.
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో నలుగురు మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 30న కోర్టు ముందు హాజరు కావాలని ఆ నలుగురు ఆఫీసర్లను ఆదేశించింద�
ప్రశ్నించేవారిపై మోదీ సర్కారు కక్ష సాధింపు మండిపడ్డ వామపక్ష పార్టీల నేతలు ముషీరాబాద్, జూలై 4: పోలీసులు అరెస్టు చేసిన వామపక్ష కార్యకర్తలను వెంటనే విడుదల చేసి, వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పలు�
హైదరాబాద్ : ఓ ఇద్దరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన అధికారి కాగా, మరొకరు విశాఖపట్టణంకు చెందిన ఆఫీసర్. సీబీఐ అధ
బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఫ్రాడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు కేసు నమోదుచేసిన సీబీఐ న్యూఢిల్లీ, జూన్ 22: బ్యాంక్లను రూ.34,615 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహ