Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని అందులో పేర్కొన్నది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా న్యూఢిల్లీ, ఆగస్టు 20: నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ లేదా ఈడీ మరో 3-4 రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిప
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలో..
న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �
న్యూఢిల్లీ: వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సీబీఐ విప్పింది. ఈ కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్య
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో కొందరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేదో సినిమాలో చూపించినట్లు.. అభ్యర్థి బదులుగా వేరేవాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లాడు.
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో నలుగురు మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 30న కోర్టు ముందు హాజరు కావాలని ఆ నలుగురు ఆఫీసర్లను ఆదేశించింద�