సీబీఐ అధికారులు సోదాల పేరుతో తన ‘అత్యంత రహస్యమైన’ వ్యక్తిగత పత్రాలను కూడాస్వాధీనం చేసుకొన్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన పేపర్లను సీజ్ చే�
బూటకపు కేసులతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. వీసాలు జారీ చేసేందుకు ముడుపులు తీసుకున్నారనే కేసులో సీబీఐ అధికారులు కొందరు �
వీసా స్కామ్కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్కు
ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసాల్లో సోదాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ బృందాలు మంగళవారం తన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంత�
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. వజ్రాలు, ఆభరణాలను తాకట్టు పెట్టి మెహుల్ చోక్సీ ఐఎఫ్సీఐ నుంచి రూ.25కోట్ల రుణం తీసుకున్నట్లు అధిక
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త మెహుల్ చోక్సీపై ఇవాళ సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఐ) నుంచి 22 కోట్లు తీసుకుని ఎగ్గొట్టినట్లు చ�
కేంద్రం చేతిలో వేటకుక్కలుగా ఈడీ, సీబీఐ రాష్ట్రంలో ప్రజలు మావైపే.. ప్రత్యర్థులే పెరిగారు కుల, మత విద్వేషాలకు తెలంగాణలో తావులేదు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తె