ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసాల్లో సోదాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ బృందాలు మంగళవారం తన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంత�
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. వజ్రాలు, ఆభరణాలను తాకట్టు పెట్టి మెహుల్ చోక్సీ ఐఎఫ్సీఐ నుంచి రూ.25కోట్ల రుణం తీసుకున్నట్లు అధిక
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త మెహుల్ చోక్సీపై ఇవాళ సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఐ) నుంచి 22 కోట్లు తీసుకుని ఎగ్గొట్టినట్లు చ�
కేంద్రం చేతిలో వేటకుక్కలుగా ఈడీ, సీబీఐ రాష్ట్రంలో ప్రజలు మావైపే.. ప్రత్యర్థులే పెరిగారు కుల, మత విద్వేషాలకు తెలంగాణలో తావులేదు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తె
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షిం�
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ చీఫ్ ఆకార్ పటేల్కు ఎదురుదెబ్బ తగిలింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో పాటుగా సీబీఐ ఆయనకు లిఖితపూర్వకం
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం