న్యూఢిల్లీ: వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సీబీఐ విప్పింది. ఈ కేసులో మనీల్యాండరింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్య
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో కొందరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేదో సినిమాలో చూపించినట్లు.. అభ్యర్థి బదులుగా వేరేవాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లాడు.
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో నలుగురు మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. జులై 30న కోర్టు ముందు హాజరు కావాలని ఆ నలుగురు ఆఫీసర్లను ఆదేశించింద�
ప్రశ్నించేవారిపై మోదీ సర్కారు కక్ష సాధింపు మండిపడ్డ వామపక్ష పార్టీల నేతలు ముషీరాబాద్, జూలై 4: పోలీసులు అరెస్టు చేసిన వామపక్ష కార్యకర్తలను వెంటనే విడుదల చేసి, వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పలు�
హైదరాబాద్ : ఓ ఇద్దరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన అధికారి కాగా, మరొకరు విశాఖపట్టణంకు చెందిన ఆఫీసర్. సీబీఐ అధ