న్యూఢిల్లీ: రాజకీయ పాలకులు కాలానుగుణంగా మారుతుంటారు, కానీ సంస్థాగతంగా మీరు శాశ్వతం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. సీబీఐ వ
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
కో లొకేషన్ కేసులో అదుపులోకి తీసుకున్న సీబీఐ న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్ కేసులో సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఇప్పటికే సీబీఐ ఆమెను పలుమార్లు ప్రశ్నిం�
న్యూఢిల్లీ, మార్చి 5: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్ ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్కు రంగం సిద్ధమైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఎన�