కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షిం�
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ చీఫ్ ఆకార్ పటేల్కు ఎదురుదెబ్బ తగిలింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో పాటుగా సీబీఐ ఆయనకు లిఖితపూర్వకం
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం
న్యూఢిల్లీ: రాజకీయ పాలకులు కాలానుగుణంగా మారుతుంటారు, కానీ సంస్థాగతంగా మీరు శాశ్వతం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. సీబీఐ వ
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప