సీబీఐ లుక్అవుట్ నోటీసులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారీ బ్యాంక్ కుంభకోణానికి పాల్పడిన ఏబీజీ షిప్యార్డ్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషీ కమలేశ్ అగర్వాల్, మరో 8 మంది కోసం లుక్అవుట్ నోటీసులు
ఇప్పటికీ 28 మంది నిందితులు విదేశాల్లోనే అత్యధికులు గుజరాతీయులే జాబితా వెల్లడించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 33 మంది విదేశాల్లో తలదాచుకొంటున
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆయనను 5వ నిందితుడిగా పేర్కొంటూ ఏపీలోని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఈ చార్జ�
జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన అల్వార్ లైంగిక దాడి కేసును రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మానసిక వికలాంగురాలైన 15 ఏండ్ల బాలికపై అల్వార్ జిల్లాలో లైంగిక దాడి జరిప�
న్యూఢిల్లీ, నవంబర్ 26: అవినీతి కేసులో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అనుమతి లభించింది. సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా కే