హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): నైరుతి రైల్వేస్ (సౌత్ ఈస్ట్రన్) బెంగళూరులో పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కాంట్రాక్టర్ల నుంచి రూ.1.29 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ఈ మేర�
న్యూఢిల్లీ : రూ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ నుంచి రూ 1.12 కోట్లను సీబీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భోజ్రాజ్ సింగ్ ఫిర్యాదుదారు నుంచి రూ
న్యూఢిల్లీ: సీబీఐకి చెందిన ఐదుగురు అధికారులు, ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కేంద్రం బలవంతంగా రాజీనామా చేయించింది. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఈ చర్యకు దిగింది. అయితే ఈ ఐదుగురు అధికారులు, �
CBI arrests 2 Customs officials in bribery case | లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసినట్లు మంగళవారం సీబీఐ వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా
సీవీసీ, సీబీఐలను ఉద్దేశించి ప్రధాని మోదీకుషీనగర్/కేవడియా, అక్టోబర్ 20: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని పారదోలడం సాధ్యమేనని ప్రజల్లో తాము విశ్�
కోల్కతా, అక్టోబర్ 9: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కేసులో సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ అంతటా హింస చెలరేగింది. పలువురు హత్యకు గురయ్యారు. ద
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఏదైనా కేసులో దర్యాప్తునకు సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తే అప్పుడు దానికి ప్రాదేశిక పరిమితులు ఉండవని, ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు శుక్ర�
రాంచీ: జార్ఖండ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ జిల్లా జడ్జీని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన తెలిసిందే. ఆ కేసులో ఇవాళ రాష్ట్ర హైకోర్టుకు సీబీఐ ఓ విషయాన్ని చెప్పింది. కావాలనే ఆ ఆటో డ్రైవర్.. జడ్జిని �
మాజీ మంత్రి వివేకా | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో హింస, ఇతర నేరాలకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల విచా�
JEE Main Result | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్ అడ్మిషన్ల కోసం జరిగే జేఈఈ-మెయిన్ పరీక్ష భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిం....