న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మరణించిన టీవీ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ మృతిపై పూర్తి నివేదిక సమర్పించాలని యూపీ సర్కార్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించి�
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత ఏడాది జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. స్టార్ హీరో మృతిచెంది నేటికి ఏడాది ముగిసింది. అత�
హత్య కేసు| మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగ�
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ తన అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ
నియమించిన కేంద్రం.. ఉత్తర్వులు జారీ జైస్వాల్ 1985ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర క్యాడర్ అధికారి ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా సేవలు న్యూఢిల్లీ, మే 25: సీబీఐ కొత్త డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జా�
ఢిల్లీ : అక్రమాస్తుల కేసులో సంస్థకు చెందిన ఇప్పటికే సస్పెండ్కు గురైన ఉద్యోగితో పాటు అతని భార్యను సీబీఐ బుక్ చేసింది. సమీర్ కుమార్ సింగ్ సీబీఐలో స్టేనోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 2016లో నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ సామ్యూల్ ఓ స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. రెండేళ్ల పాటు ఆ ఆపరేషన్ సాగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆపరేషన్ జరిగింది. అ
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ : రుణాల ఎగవేత కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా కోరుతూ గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అర్జున్సింగ్ ఒ