కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 2016లో నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ సామ్యూల్ ఓ స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. రెండేళ్ల పాటు ఆ ఆపరేషన్ సాగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆపరేషన్ జరిగింది. అ
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ : రుణాల ఎగవేత కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా కోరుతూ గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అర్జున్సింగ్ ఒ
2 లోపు ఆ కమిటీ భేటీ కష్టం!
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ నియామకం కోసం ఏర్పాటైన కమిటీ వచ్చేనెల రెండో తేదీ లోగా సమావేశం...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రంజిత్ సిన్హాకు కరోనా సోకినట్టు గురువారం రాత్రే న
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 14న తమ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు పంపింది. అనిల్ దేశ్ముఖ్పై ముం
ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేశారు. ముంబై మాజీ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల కేసులో.. హోంమంత్రి దేశ్ముఖ్పై 15 రోజుల్లోగా సీబీఐ విచారణ పూర్తి చేయాలని ఇవాళ బాంబే �
బీవోబీ ఫిర్యాదుతో గోల్డెన్ జూబ్లీ హోటల్స్పై సీబీఐ కేసు హైదరాబాద్, ఏప్రిల్1, (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై మాదాపూర్ శిల్పకళా వేదిక పక్కన ఉన్న గోల్డెన్
హైదరాబాద్ : గోల్డెన్జూబ్లీ హోటల్స్పై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో రూ.1,285 కోట్లు మోసం చేసినట్లుగా గోల్డెన్జూబ్లీ హోటల్స్పై అభియోగం. బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 6 బ్యాంకులను మోసం చేసినట్లు అభియో�
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి
ఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ అర్చన భార్గవకు చెందిన రెండు ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం
న్యూఢిల్లీ: ఖైతాన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదుచేసింది. బ్యాంకులకు సుమారు 244 కోట్ల రుణం ఎగవేసినట్లు ఆ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తిలో ఖైతాన్ కంపెనీకి మ�