న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది. రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడగా.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్తో పాటు పలువుర�
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అగ్రసేన్ ఆఫీసుకు కూడా దర్యాప్తు సంస్థ వెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. గత
Coal Scam | కోల్స్కామ్ కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దక్షిణ కోల్కతాలోని నివాసంలో ఆ�
సీబీఐ అధికారులు సోదాల పేరుతో తన ‘అత్యంత రహస్యమైన’ వ్యక్తిగత పత్రాలను కూడాస్వాధీనం చేసుకొన్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన పేపర్లను సీజ్ చే�
బూటకపు కేసులతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. వీసాలు జారీ చేసేందుకు ముడుపులు తీసుకున్నారనే కేసులో సీబీఐ అధికారులు కొందరు �
వీసా స్కామ్కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్కు