లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సమన్లపై సిసోడియా స్పందించారు. తాను కేంద్�
ఈడీలు, సీబీఐలు బ్రిటిష్ నల్ల చట్టాల మాదిరిగా దేశంలో దాడులు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు.
Raj Kundra | ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి లేఖ రాశారు. పోర్నోగ్రఫీ కేసులో తాను నిర్దోషినని పేర్కొన్న కుంద్రా.. ముంబై క్రైమ్ బ్రాం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
Operation Megha Chakra; ఆపరేషన్ మేఘచక్రలో భాగంగా ఇవాళ సీబీఐ 56 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. చైల్డ్ పోర్నోగ్రఫీతో లింకు ఉన్న రెండు కేసుల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 19 రాష్ట్రాలు, యూటీల్లో ఈ తనిఖీల�
Niira Radia | ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. మాజీ కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాపై రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభా�
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
ఈ స్కామ్కు సంబంధించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆయన తల్లి, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి 2018లో బెయిల్ పొందారు. అయితే తేజస్వి బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ శనివారం కోరింది.
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
షిల్లాంగ్: మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) ప్రభుత్వంలో భాగమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), బీజేపీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎ