Niira Radia | ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. మాజీ కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాపై రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభా�
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
ఈ స్కామ్కు సంబంధించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆయన తల్లి, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి 2018లో బెయిల్ పొందారు. అయితే తేజస్వి బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ శనివారం కోరింది.
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
షిల్లాంగ్: మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) ప్రభుత్వంలో భాగమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), బీజేపీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎ
Moloy Ghatak | పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ (Moloy Ghatak) ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను
గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై, పార్టీలపై ప్రతి చిన్న విషయానికీ దర్యాప్తు సంస్థల ద్వారా వెంటబడి వేధించే కేంద్ర సర్కారు తమ పార్టీ పాలన
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్ను ఇవాళ సీబీఐ ఓపెన్ చేసింది. ఘజియాబాద్లోని సెక్టర్ 4 వసుంధరలో ఉన్న పంజాబ్ జాతీయ బ్యాంక్లో సిసోడియాకు లాకర్ ఉంది. అయితే ఢిల్లీ ఎక్స�