కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుందని, ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని రాష్ట�
: హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచి మొత్తం ఆరు చోట్ల 14 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
CBI | హైదరాబాద్లోని పాతబస్తీలో సీబీఐ సోదాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీలోని అజంపురా సహా ఆరుచోట్ల సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఒవైసీ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ అంజుమ్
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
బుల్డోజర్లతోని కొంపలు కూ ల్చినంత అల్కగ ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టెటోళ్ల తరీక ను లోకం చూసింది. నాగపూర్ బాప తు ఢిల్లీ పెద్ద మనుషుల చిన్నబుద్ధి హైదరాబాద్ గడ్డ మీద అడ్డంగా బైటపడింది.
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.
వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్స్ స్కామ్ విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వేణుగోపాల్ ధూత్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం కొద్ది సమయం పాటు ప్రశ్నించిన అనంతరం ధూత్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ �
Videocon CEO Venugopal Dhoot వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ దూత్ను ఇవాళ సీబీఐ అరెస్టు చేసింది. ఐసీఐసీఐ లోన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్, ఆమె భర్త దీప�
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్ప
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో అరస్టైన బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడికి అప్పగించింది ప్రత్యేక కోర్టు.