TS Minister Harish Rao | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రాజకీయంగా ఎదుర్కోలేక అరెస్ట్ చేశారని తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు.
Punjab CM Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదివారం రాత్రి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటికి చేరుకుని సిసోడియా కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫ�
పొలిటికల్ ఇంటెలిజెన్స్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం 2015లోనెలకొల్పిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా విప
ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రైతు నేతలను లక్ష్యంగా చేసుకున్నది. పంజాబ్లోని ఇద్దరు రైతు నేతల ఇండ్లలో సీబీఐ అధికారులు మంగళవారం �
అన్నింటా విఫలమైన మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల పాలిత రాష్ర్టాలపై కత్తి గట్టడ
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�
నిజాం, పాయిగా భూములు అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు వెబ్సైట్లో లేవని ధర్మాసనం గుర్తించింది.
వైఎస్సార్టీపీ అధినేత షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆమెను ఎవరు రాజకీయంగా నడిపిస్తున్నారో తెలియదు కానీ, తప్పుడు సలహాలిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెం