Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చే�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను మార్చి 4 వరకు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు సోమవారం అనుమతించింది.
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
తాను అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ చేశారు.
TS Minister Harish Rao | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రాజకీయంగా ఎదుర్కోలేక అరెస్ట్ చేశారని తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు.
Punjab CM Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదివారం రాత్రి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటికి చేరుకుని సిసోడియా కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫ�
పొలిటికల్ ఇంటెలిజెన్స్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం 2015లోనెలకొల్పిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా విప
ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రైతు నేతలను లక్ష్యంగా చేసుకున్నది. పంజాబ్లోని ఇద్దరు రైతు నేతల ఇండ్లలో సీబీఐ అధికారులు మంగళవారం �