బీఆర్ఎస్ను ఎదురొనే ధైర్యం లేకే కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమ పార్టీ నాయకులపై ఉసిగొల్పుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
Lalu Yadav's Daughter | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీ�
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.
బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఆమె భర్త, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సైతం నోటీసులు జారీ చేశారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్య
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ (AA) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ ( judicial custody)ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.
Rabri Devi:రబ్రీ దేవి ఇంట్లో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో విచారణ కోసం సీబీఐ అధికారులు ఇవాళ ఆమె ఇంటికి వెళ్లారు.
మద్యం కుంభకోణం కేసులో కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాను సీబీఐ మానసికంగా హింసిస్తున్నదని ఆ పార్టీ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
Manish Sisodia | మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. మద్యం కేసులో అరెస్టైన ఆయన తనకు బెయిల్ (Bail) మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చ
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�