Rabri Devi:రబ్రీ దేవి ఇంట్లో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో విచారణ కోసం సీబీఐ అధికారులు ఇవాళ ఆమె ఇంటికి వెళ్లారు.
మద్యం కుంభకోణం కేసులో కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాను సీబీఐ మానసికంగా హింసిస్తున్నదని ఆ పార్టీ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
Manish Sisodia | మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. మద్యం కేసులో అరెస్టైన ఆయన తనకు బెయిల్ (Bail) మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చ
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�
Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చే�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను మార్చి 4 వరకు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు సోమవారం అనుమతించింది.
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
తాను అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ చేశారు.