సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు
ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. సంపత్కుమార్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సుమన్ క్లాప్నిచ్చారు.
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను ఈ నెలలో అరెస్టు చేయమని సీబీఐ తెలిపింది.
పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట
కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి విజయరామారావు(85) కన్నుమూశారు. ఏటూరునాగారానికి చెందిన విజయరామారావు సోమవారం ఉదయం అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో
MLAs Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత�
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.