పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట
కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి విజయరామారావు(85) కన్నుమూశారు. ఏటూరునాగారానికి చెందిన విజయరామారావు సోమవారం ఉదయం అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో
MLAs Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత�
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�
ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి ని, పాలకుడిని తప్పు పట్టే విపక్షాల నాయకులపై కేంద్రసంస్థల దాడులు, కేసులు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడైనా చూశామా? సీబీఐ, ఈడీ దాడులకు లొంగిపోయి బీజేపీలో చేరితే ఆ తరువాత కేసులు ఉ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్టులు చేయటంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘మీరు నన్ను జైల్లో బంధించి ఇబ్బందులు పెట్టొచ్చు. కానీ, నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�