పంజాబ్లో ఖలిస్థానీ వేర్పాటువాదం అమృత్పాల్సింగ్ రూపంలో మరోసారి తీవ్రంగా ముందుకొచ్చింది. లాహోర్ రాజధానిగా భారత్, పాకిస్థాన్లలోని పంజాబ్ రాష్ర్టాలను కలిపి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్నదే ఖలిస�
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసు విచారణలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను సీబీఐ విచారించింది. శనివారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో 8 గంటల పాటు విచారణ చేసింది.
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.
కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుంద�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దర�
సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉప
Vijay Mallya:కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉన్న సమయంలో.. దాని ఓనర్ విజయ్ మాల్యా విదేశాల్లో ప్రాపర్టీలను కొన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన 330 కోట్ల ప్రాపర్టీలను ఆయన సొంతం చేసుకున్నారు. త
రాష్ట్రంలో పేపర్ లీక్పై బీజేపీ నేతల వైఖరి గురివింద నీతిని తలపిస్తున్నది. పేపర్ లీకేజీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. లీక్ చేసింది టీఎస్పీఎస్సీ సిబ్బంది. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ వ�
అతడి పేరు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ. తాను ఒకరిని హత్య చేసినట్టు ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించాడు. చిన్న చిన్న నేరాలకే సామాన్యుల ఇండ్లను బుల్డోజర్లతో కూ
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
మోదీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయం మరోసారి స్పష్టమైందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థలు తమపార్టీ అభీష్టం మేరకే పని చేస్తున్నా
Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ�