సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉప
Vijay Mallya:కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉన్న సమయంలో.. దాని ఓనర్ విజయ్ మాల్యా విదేశాల్లో ప్రాపర్టీలను కొన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన 330 కోట్ల ప్రాపర్టీలను ఆయన సొంతం చేసుకున్నారు. త
రాష్ట్రంలో పేపర్ లీక్పై బీజేపీ నేతల వైఖరి గురివింద నీతిని తలపిస్తున్నది. పేపర్ లీకేజీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. లీక్ చేసింది టీఎస్పీఎస్సీ సిబ్బంది. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ వ�
అతడి పేరు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ. తాను ఒకరిని హత్య చేసినట్టు ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించాడు. చిన్న చిన్న నేరాలకే సామాన్యుల ఇండ్లను బుల్డోజర్లతో కూ
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
మోదీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయం మరోసారి స్పష్టమైందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థలు తమపార్టీ అభీష్టం మేరకే పని చేస్తున్నా
Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ�
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు
ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. సంపత్కుమార్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సుమన్ క్లాప్నిచ్చారు.
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను ఈ నెలలో అరెస్టు చేయమని సీబీఐ తెలిపింది.