అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటే�
మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విచారణలో సీబీఐ అధికారులు తనను 56 ప్రశ్నలు అడిగారని తెలిపారు. మద్యం పాలసీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనేందుకు ఒక�
Arvind Kejriwal | ఢిల్లీ మధ్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ ఆదివారం విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. లిక్కర్ లాబీకి లబ్ధి చేకూర్చేలా పాలసీని రూపొందించడంల�
Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 9 గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే కేజ్రీవాల్ను సీబీఐ అరెస్�
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. వివేకా హత్య కేసులో (Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar r
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయి�
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్పై సీబీఐ చార్జ్షీట్ను దాఖలు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఫౌండర్ వేణుగోపాల్ ధూత్కు ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాల మోసం కేసులో ఈ చార్జ్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక త్యాగాలకు ఓర్చి నిబద్ధతతో తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ప్రజలు అవకాశం ఇచ్చి 2014లో అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్�
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ప్రముఖ ఎన్జీవో సంస్థ ఆక్స్ఫామ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై