అవినీతికి ప్రధాని మోదీ వ్యతిరేకం కాదని, తాను గతంలో అవినీతిపై చేసిన ఫిర్యాదులను ఆయన బుట్టదాఖలు చేశారని జమ్ముకశ్మీర్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ వద్ద గత
Aryan Khan: ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టేందుకు షారూక్ ఫ్యామిలీని ఎన్సీబీ ఆఫీసర్ 25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇవాళ తన ఛార్జిషీట్లో మాజీ ఆఫీసర్ సమీర్ వాంఖడేపై కేసు బుక్ చేసింది. ఈ కేసు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ను కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకాని
లంచం డిమాండ్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కీలక వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను డ్రగ్స�
Sameer Wankhede | రెండేళ్ల కిందట డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede)పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి�
దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళనలకే దారితీస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు.. భారతీయ ఆర్థిక వ్యవస్�
ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్లోని స్క్రిప్ట్ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీస
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ (వాటర్, పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సర్వీసెస్) మాజీ చైర్మెన్, ఎండీ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ వద్ద సీబీఐ రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను సీబీఐ శుక్రవారం విచారించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరైన ఆయన స్టేట్మెంట్ను సీబీఐ ఐదు గంటల పాటు రిక�
Satya Pal Malik | ఇన్సూరెన్స్ స్కామ్కు సంబంధించిన కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని వివాసానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మ
Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు హత్య కేసును రెండు సీబీఐ బృందాలు దర్యాప్తు చేశాయి. ఆదివారం ఒక బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. మ�
ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడు గౌతమ్ అదానీ దొంగ పనులు, దేశాన్ని ముంచిన వ్యవహారాలు తవ్విన కొద్దీ అత్యంత భయంకరంగా బయట పడుతున్నాయి! ఇప్పుడు ఆయన సోదరుడు వినోద్ అదానీ వియ్యంకుడు జతిన్ మెహతా వ్యవహారం బయటకు �
Satyapal Malik | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇటీవల ‘ది వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలి�