కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైడ్రామా నడుస్తున్నది. వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సోమవారం రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి దవాఖాన నుంచి తన తల్లి డిశ్చార్జ్ అయిన తర్వాతే వస్తానని చెప్పారు. లేఖపై రాత్రి స్పంద�
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడిగా కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై సీబీఐ శనివారం ఢిల్లీ రౌస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో తాజా ఆధారాలు లభ్య�
ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు ఒక ప్రత్యేక నంబర్ (యూనిక్ ఎకనమిక్ అఫెండర్ కోడ్-యూఏవోసీ)ను కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.
అవినీతికి ప్రధాని మోదీ వ్యతిరేకం కాదని, తాను గతంలో అవినీతిపై చేసిన ఫిర్యాదులను ఆయన బుట్టదాఖలు చేశారని జమ్ముకశ్మీర్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ వద్ద గత
Aryan Khan: ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టేందుకు షారూక్ ఫ్యామిలీని ఎన్సీబీ ఆఫీసర్ 25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇవాళ తన ఛార్జిషీట్లో మాజీ ఆఫీసర్ సమీర్ వాంఖడేపై కేసు బుక్ చేసింది. ఈ కేసు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ను కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకాని
లంచం డిమాండ్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కీలక వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను డ్రగ్స�
Sameer Wankhede | రెండేళ్ల కిందట డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede)పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి�
దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళనలకే దారితీస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు.. భారతీయ ఆర్థిక వ్యవస్�
ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్లోని స్క్రిప్ట్ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీస
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.