మణిపూర్లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది.
ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివేకా రాసిన లేఖకు నిన్హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ సమాఖ్య స్ఫూర్తి (Federalism) అనేక అంశాల్లో నేడు ఒత్తిడికి లోనవుతున్నది. రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, ఎన్నికల ప్రక్రియలో ఈ ఒత్తిడిని మనం నిత్యం గమనిస్తున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా రాజ్యాంగంలో న
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
Rolls Royce: రోల్స్ రాయ్స్ కంపెనీపై అవినీతి కేసు నమోదు అయ్యింది. సీబీఐ ఆ కంపెనీపై కేసు రిజిస్టర్ చేసింది. హాక్ విమానాల కొనుగోలులో అవినీతి చోటుచేసుకున్నది. కొందరు అధికారులు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణల
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైడ్రామా నడుస్తున్నది. వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సోమవారం రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి దవాఖాన నుంచి తన తల్లి డిశ్చార్జ్ అయిన తర్వాతే వస్తానని చెప్పారు. లేఖపై రాత్రి స్పంద�
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడిగా కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై సీబీఐ శనివారం ఢిల్లీ రౌస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో తాజా ఆధారాలు లభ్య�
ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు ఒక ప్రత్యేక నంబర్ (యూనిక్ ఎకనమిక్ అఫెండర్ కోడ్-యూఏవోసీ)ను కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.