గత ఇరువై ఏండ్లలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా, కాదా అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. కుట్ర కోణంలో దర్యాప్తును సీబీఐకి అప్
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని
తమ రాష్ట్ర మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ని ఉపసంహరించుకొంది.
మణిపూర్లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది.
ఇటీవల సంభవించిన ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ప్రమాదం జరిగిన బాహానగా రైల్వే స్టేషన్ను సీల్ చేసింది. అంతకుముందే సీబీఐ అధికారులు స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివేకా రాసిన లేఖకు నిన్హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ సమాఖ్య స్ఫూర్తి (Federalism) అనేక అంశాల్లో నేడు ఒత్తిడికి లోనవుతున్నది. రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, ఎన్నికల ప్రక్రియలో ఈ ఒత్తిడిని మనం నిత్యం గమనిస్తున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా రాజ్యాంగంలో న
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
Rolls Royce: రోల్స్ రాయ్స్ కంపెనీపై అవినీతి కేసు నమోదు అయ్యింది. సీబీఐ ఆ కంపెనీపై కేసు రిజిస్టర్ చేసింది. హాక్ విమానాల కొనుగోలులో అవినీతి చోటుచేసుకున్నది. కొందరు అధికారులు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణల