దాదాపు 36 ఏండ్ల క్రితం నాటి కేసులో, లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరు రిటైర్డ్ కల్నల్స్, ఓ మేజర్తో సహా ఎనిమిది మందికి మూడేండ్ల జైలు శిక్ష విధించిందని అధికారులు ఆదివారం పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పునఃసమీక్షించాలని కోరుతూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్కు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. రాంసింగ్ విచారణ అధికారిగా బాధ్యతలు తీసు
YS Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుక�
అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏడుగురు రైల్వే ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ ప్రమా�
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం గరిష్ఠంగా ఐదేండ్లు ఉండొచ్చన్న కేంద్ర చట్టాలను సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. సీవీసీ సవరణ చట్టం, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం, ప్రాథమిక హక్�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�
తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టు జరిగింది. రైల్వేకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్కుమార్
ఉద్యోగానికి భూమి కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి, మాజీ సీఎం రబ్రీ దేవికి సంబంధం ఉందని పేర్కొంటూ సీబీఐ సోమవారం రెండో చార్జిషీట్న
మణిపూర్లో హింసను అరికట్టలేకపోయారు? బీహార్కు ప్రత్యేక హోదా ఏమైంది?..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి పాట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. లఖింసరాయ్లో ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో పాల్�
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో చార్జిషీట్ దాఖలుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉ
గత తొమ్మిదేండ్లలో ఈడీ ఏకంగా 5,310 కేసులు నమోదు చేసింది. అందులో ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు, వారిని సమర్థించే సంస్థలు, వ్యక్తులే ఎక్కువగా ఉండటం శోచనీయం. నిష్పాక్షికంగా పనిచేస్తూ జాతి ప్రయోజనాలను కాపాడటం కోస�
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రోజుకో ఘటన చోటుచేసుకుంటున్నది. హౌరా జిల్లా ఉల్బేరియా-1 బ్లాక్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాల్ని ట్యాంపరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కలకత్తా హైకోర్టు బుధవారం �
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident ) విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బాలాసోర్ లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సీలు వేశారు.