మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�
తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టు జరిగింది. రైల్వేకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్కుమార్
ఉద్యోగానికి భూమి కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి, మాజీ సీఎం రబ్రీ దేవికి సంబంధం ఉందని పేర్కొంటూ సీబీఐ సోమవారం రెండో చార్జిషీట్న
మణిపూర్లో హింసను అరికట్టలేకపోయారు? బీహార్కు ప్రత్యేక హోదా ఏమైంది?..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి పాట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. లఖింసరాయ్లో ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో పాల్�
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో చార్జిషీట్ దాఖలుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉ
గత తొమ్మిదేండ్లలో ఈడీ ఏకంగా 5,310 కేసులు నమోదు చేసింది. అందులో ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు, వారిని సమర్థించే సంస్థలు, వ్యక్తులే ఎక్కువగా ఉండటం శోచనీయం. నిష్పాక్షికంగా పనిచేస్తూ జాతి ప్రయోజనాలను కాపాడటం కోస�
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రోజుకో ఘటన చోటుచేసుకుంటున్నది. హౌరా జిల్లా ఉల్బేరియా-1 బ్లాక్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాల్ని ట్యాంపరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కలకత్తా హైకోర్టు బుధవారం �
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident ) విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బాలాసోర్ లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సీలు వేశారు.
గత ఇరువై ఏండ్లలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా, కాదా అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. కుట్ర కోణంలో దర్యాప్తును సీబీఐకి అప్
విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని
తమ రాష్ట్ర మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ని ఉపసంహరించుకొంది.