Balasore train accident | ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై (Balasore train accident) దర్యాప్తు చేసిన సీబీఐ, ముగ్గురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేసింది. వారిపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూకే పర్యటనకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్కు అనుమతి ఇచ్చ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
Odisha Train Tragedy | అనుమతుల్లేని మరమ్మతు పనులు చేపట్టడం వల్లే ఒడిశాలోని బహునగ రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం సంభవించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తేల్చి చెప్పింది.
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అందరినీ కలుపుకుని పోవాలంటూ ఆయన తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటారని, అయితే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర�
Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Excise policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) విచారణ చేపడుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy)కి సంబంధించ�
CBI arrests | కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం అరెస్ట్ చేసింది (CBI arrests ). రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.
Manipur Horror | మణిపూర్లో ఒక మూక ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి, వారిని నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
న్యూఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయ�
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావనను తీసుకొచ్చిన సీబీఐ.. దర్యాప్తు �