కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ న్యాయస్థానాలకు దాఖలు చేసే పిటిషన్లు, అభ్యర్థనల్లో తనను తాను ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’గా పేర్కొనడంపై సుప్రీం కోర్టు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు మీరు దాఖలు చేస�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేస
Passport Scam: పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్లో ఉన్న సుమారు 50 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాస్పోర్టు కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ పత్రాలు చూపించి పాస్పోర్టులు జారీ చే�
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయాస్థ, మరి కొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి విదేశాల నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైం�
NewsClick | చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ దేశం నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick )పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్య
పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం, తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసాలపై సీబీఐ ఆదివారం దాడులు చేపట్టింది. స్థానిక సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై సోదాలు నిర్వహించినట్టు అధికారుల�
దేశంలోని బొగ్గు ప్రాజెక్టులు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేసి, ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయడమే లక్ష్యంగా విదేశీశక్తులు పన్నిన కుట్రలపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ పర్యావరణ �
CBFC | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చిక్కుల్లో పడింది. ఇటీవల ప్రముఖ నటుడు విశాల్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన చిత్రం కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ ఆరోపించారు. అయితే, ఈ
Arvind Kejriwal | దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు దగ్గరపడినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) యాక్టీవ్ అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) వ్యాఖ్యా�
Manipur Students Killing | మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
CBI Arrests Railway Official | ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. (CBI Arrests Railway Official) ఆయన నివాసాల్లో సోదాలు చేసింది. రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
GAIL-CBI | రెండు గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు కాంట్రాక్టులను ఓ కంపెనీకి అప్పగించేందుకు రూ.50 లక్షల ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెయిల్ ఈడీ కేబీ సింగ్, మరో నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.