దేశంలోని బొగ్గు ప్రాజెక్టులు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేసి, ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయడమే లక్ష్యంగా విదేశీశక్తులు పన్నిన కుట్రలపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ పర్యావరణ �
CBFC | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చిక్కుల్లో పడింది. ఇటీవల ప్రముఖ నటుడు విశాల్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన చిత్రం కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ ఆరోపించారు. అయితే, ఈ
Arvind Kejriwal | దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు దగ్గరపడినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) యాక్టీవ్ అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) వ్యాఖ్యా�
Manipur Students Killing | మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
CBI Arrests Railway Official | ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. (CBI Arrests Railway Official) ఆయన నివాసాల్లో సోదాలు చేసింది. రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
GAIL-CBI | రెండు గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు కాంట్రాక్టులను ఓ కంపెనీకి అప్పగించేందుకు రూ.50 లక్షల ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెయిల్ ఈడీ కేబీ సింగ్, మరో నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.
Balasore train accident | ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై (Balasore train accident) దర్యాప్తు చేసిన సీబీఐ, ముగ్గురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేసింది. వారిపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూకే పర్యటనకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్కు అనుమతి ఇచ్చ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
Odisha Train Tragedy | అనుమతుల్లేని మరమ్మతు పనులు చేపట్టడం వల్లే ఒడిశాలోని బహునగ రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం సంభవించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తేల్చి చెప్పింది.
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అందరినీ కలుపుకుని పోవాలంటూ ఆయన తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటారని, అయితే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర�