ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు భూసేకరణలో రూ. 850 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం గురువారం సీబీఐ విచారణకు (CBI Probe) సిఫార్సు చేసింది.
ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐని) ఉసిగొల్పుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు.. సుప్రీంకోర్టు ముందు కీలక వాదనలు చేసింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దానిపై కేంద్రానికి ఎలాంటి న
రైల్వేలో భారీ అవినీతి బయటపడింది. పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారంటూ ముంబయి రైల్వే యార్డ్, పార్సల్ విభాగాల్లో పనిచేస్తున్న 10 మంది రైల్వే అధికారులపై సీబీఐ కేసులు నమోదుచేసింది.
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవు�
లంచం, హార్స్ట్రేడింగ్ కేసులకు సంబంధించి ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో గాయపడ్డ ఆయన, డెహ్రడూన్లోని జా�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ న్యాయస్థానాలకు దాఖలు చేసే పిటిషన్లు, అభ్యర్థనల్లో తనను తాను ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’గా పేర్కొనడంపై సుప్రీం కోర్టు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు మీరు దాఖలు చేస�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేస
Passport Scam: పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్లో ఉన్న సుమారు 50 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాస్పోర్టు కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ పత్రాలు చూపించి పాస్పోర్టులు జారీ చే�
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయాస్థ, మరి కొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి విదేశాల నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైం�
NewsClick | చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ దేశం నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick )పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్య
పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం, తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసాలపై సీబీఐ ఆదివారం దాడులు చేపట్టింది. స్థానిక సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై సోదాలు నిర్వహించినట్టు అధికారుల�