Sushant Singh Rajput Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై సీబీఐ లుకౌట్ సర్కుల్యర్ జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ రియా బాంబే హైకోర్టులో పిటి�
CBI | తమిళనాడు, తెలంగాణ సహా పది రాష్ట్రాలు కేసులు దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉప సంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభకు తెలిపింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (
లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ, సీబీఐ జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆప్ నేతలు ప్ల కార్డులతో నిరసన తెలిపారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతిపెద్ద మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ�
ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు భూసేకరణలో రూ. 850 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం గురువారం సీబీఐ విచారణకు (CBI Probe) సిఫార్సు చేసింది.
ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐని) ఉసిగొల్పుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు.. సుప్రీంకోర్టు ముందు కీలక వాదనలు చేసింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దానిపై కేంద్రానికి ఎలాంటి న
రైల్వేలో భారీ అవినీతి బయటపడింది. పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారంటూ ముంబయి రైల్వే యార్డ్, పార్సల్ విభాగాల్లో పనిచేస్తున్న 10 మంది రైల్వే అధికారులపై సీబీఐ కేసులు నమోదుచేసింది.
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవు�
లంచం, హార్స్ట్రేడింగ్ కేసులకు సంబంధించి ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో గాయపడ్డ ఆయన, డెహ్రడూన్లోని జా�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�