బీజేపీ సర్కారు రాజ్యాంగబద్ధ్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వాటిని గుప్పెట్లో పెట్టుకుని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజల హక్కులనే కాకుండా రాష్ర్టాల హక్కులను హరించి వేస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ స�
రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని.. కానీ నేడు వాటి వెనుక ఉన్న అసలు కోణాన్ని దేశం అర్థం చేసుకుందని కాంగ్రెస్ నేత రా�
electoral bonds | ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 సంస్థల్లో సగానికిపైగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్�
‘శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. అతడిని తమ పార్టీలో చేరమని బీజేపీ ఒత్తిడి చేసేది..కుదరదని రాముడు చెబితే.. అతనిపై సీబీఐ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పేది’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం�
UCO Bank: 820 కోట్ల ఐఎంపీఎస్ స్కామ్కు సంబంధించిన కేసులో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 62 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Land For Job Case | రైల్వే భూములకు సంబంధించిన కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం ఢిల్లీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్�
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవ�
ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా ఈ నెల 29న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫ�
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం �
MLC Kavitha | సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి లేఖ రాశారు.