మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చర్యలన్నీ గుట్టుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది గురువారం కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 5న కవితను విచారించేందుకు అనుమత�
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితుల కోసం సీబీఐ ఒక ఈ-మెయిల్ను రూపొందించింది. సందేశ్ఖాలీలో కొందరు నేతల ఆధ్వర్యంలో మహిళలపై దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు భారీగా జరిగినట్టు ఆరోపణలు రావడంతో దానిపై సీబీఐ వి�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెం గాల్లోని సందేశ్ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు స్పందించింది. అక్కడి మహిళలపై అఘాయిత్యాలు, భూ ముల ఆక్రమణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై ఈ నెల 10న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న కవితను సీబీఐ ప్రశ్నించేంద�
ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేస�
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్'లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు.
ఎన్నికల ముందర ప్రతిపక్ష నేతల లక్ష్యంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులను ముమ్మరం చేయడంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందుల్లో ఉ న్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరిన్ని సమస్యలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ వ
Praful Patel | బీజేపీతో కలిసి ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవని సీబీఐ తేల్చింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగి�