‘ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు రాజకీయ కుట్రలో భాగంగానే కొన‘సాగు’తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేవలం ఒకరోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎమ్మెల్సీ కవ
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సీబీఐ గట్టి షాకిచ్చింది. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి లంచం ఇచ్చినట్లు రుజువుకావడం�
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో సీబీఐ అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసు విచారణ లేదా దర్యాప్తులో తాను ఆశించిన సమాధానాన్ని న
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చర్యలన్నీ గుట్టుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది గురువారం కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 5న కవితను విచారించేందుకు అనుమత�
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితుల కోసం సీబీఐ ఒక ఈ-మెయిల్ను రూపొందించింది. సందేశ్ఖాలీలో కొందరు నేతల ఆధ్వర్యంలో మహిళలపై దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు భారీగా జరిగినట్టు ఆరోపణలు రావడంతో దానిపై సీబీఐ వి�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెం గాల్లోని సందేశ్ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు స్పందించింది. అక్కడి మహిళలపై అఘాయిత్యాలు, భూ ముల ఆక్రమణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై ఈ నెల 10న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనున్నది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న కవితను సీబీఐ ప్రశ్నించేంద�
ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.